రైతన్నలకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత విడుదల

Pradhan Mantri Kisan Samman Fund Scheme 9th Installment Release on Tomorrow 09 08 2021
x

 మోడీ (ఫైల్ ఫోటో)

Highlights

* మధ్యాహ్నం 12:30కు విడుదల చేయనున్న ప్రధాని * 9.75 కోట్ల అబ్ధిదారులకు రూ.19,500 కోట్లు విడుదల

PMKSY: పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. ‎ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 9వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ రేపు విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.‎ మొత్తం 9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాలో రేపు 19వేల 500 కోట్ల నగదును జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో ప్రధాని మోడీ ముచ్చటించనున్నారు.‎ ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొననున్నట్లు కేంద్రం వెల్లడించింది.‎

Show Full Article
Print Article
Next Story
More Stories