Lakhimpur Kheri Incident: లఖీంపూర్ ఖేరీ మృతదేహాల పోస్టుమార్టం నివేదిక

Postmortem Report of Uttar Pradesh Lakhimpur Kheri Bodies was Received
x

Uttar Pradesh: లఖీంపూర్ ఖేరీ మృతదేహాల పోస్టుమార్టం నివేదిక

Highlights

*మృతదేహాల్లో బుల్లెట్ గాయాలు లేవని నివేదిక *కార్లు దూసుకెళ్లడంతో నలుగురు రైతుల మృతి

Lakhimpur Kheri Incident: ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ గ్రామం వద్ద రైతులపై నుంచి కార్లు దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి కుమారుడిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు నాలుగు మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక వచ్చింది. వీరంతా షాక్, అధిక రక్తస్రావం వల్లే మరణించారని నివేదికలో పేర్కొన్నారు.

రైతుల మృతదేహాల్లో బుల్లెట్ గాయాలు లేవని తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు యూపీ ప్రభుత్వం 45 లక్షల నష్టపరిహాన్ని ప్రకటించింది. వీరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories