Breaking News: పంజాబ్‌లో ప్రధాని మోడీకి నిరసన సెగ.. వెనుదిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయిన ప్రధాని..

PM Narendra Modis Punjab Rally Called Off After Security Breach Due to Protests
x

Breaking News: పంజాబ్‌లో ప్రధాని మోడీకి నిరసన సెగ..

Highlights

Punjab: పంజాబ్‌ పర్యటనలో ప్రధాని మోడీకి నిరసన సెగ తగిలింది.

Punjab: పంజాబ్‌ పర్యటనలో ప్రధాని మోడీకి నిరసన సెగ తగిలింది. ఫిరోజ్‌పూర్ సభలో ప్రశంగించేందుకు వెళుతున్న ప్రధానిని ఆందోళన కారులు అడ్డుకున్నారు. 20 నిమిషాల పాటు మోడీ కాన్వాయ్‌ను కదలనివ్వలేదు. దీంతో ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. అయితే, దీనిపై స్పందించిన పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ ప్రధాని భద్రతా చర్యల్లో ఎలాంటి లోపం లేదని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories