PM Modi: కాశీలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ

PM Narendra Modi to Inaugurate Kashi Vishwanath Corridor in Varanasi Today 13 12 2021
x

కాశీలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ(ట్విట్టర్ ఫోటో)

Highlights

* కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోడీ

PM Modi: వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో కాశీ విశ్వనాథ్ ధామ్ తొలి దశ నిర్మాణాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ పనులకు 2018లో వారణాసి ఎంపీ, ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ఆలయం పూర్వ వైశాల్యం కేవలం 2,700 అడుగులు ఉండగా, ఈ ప్రాజెక్టులో భాగంగా 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories