PM Modi Wishes On Raksha Bandhan: దేశ పౌరులందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు : ప్రధాని మోడీ

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షా బంధన్ (రాఖీ) పండుగను దేశ ప్రజలు చేసుకుంటున్నారు. ఈ...
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షా బంధన్ (రాఖీ) పండుగను దేశ ప్రజలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన పండుగల్లో రక్షాబంధన్ ఒకటి. అన్నాచెల్లెళ్ల అనుంబంధానిక ప్రతీక ఈ రాఖీ పండుగ. ఈ సందర్భంగా "రక్షా బంధన్ పండుగ సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు" అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రక్షా బంధన్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.''ఈ పండుగ సోదరులు, సోదరీమణులను కట్టిపడేసే ప్రేమ మరియు ఆప్యాయత యొక్క బలమైన సంబంధాలను పునరుద్ఘాటిస్తుంద''ని వెంకయ్యనాయుడు అన్నారు.
रक्षा बंधन के पावन पर्व पर समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 3, 2020
అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అయిన పండగ రాఖీపౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని.. దేశంలోని మహిళల గౌరవాన్ని కాపాడతామని, వారి సాధికారతకు కృషిచేద్దామని మనమందరం ప్రతినబూనుదాం. #RakshaBandhan pic.twitter.com/aEUaR41grk
— Vice President of India (@VPSecretariat) August 3, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



