PM Modi: చూపు లేని యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడిన మోడీ... ఎస్పీజీకి వార్నింగ్?

PM Modi Interacting With a Visually Challenged Girl After Casting his Vote in Ahmedabad
x

PM Modi: చూపు లేని యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడిన మోడీ... ఎస్పీజీకి వార్నింగ్?

Highlights

PM Modi: సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేశారు.

PM Modi: సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేశారు. గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్‌ హైస్కూల్‌లో ప్రధాని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌లో ఓటింగ్‌లో పాల్గొన్న తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ చూపు లేని యువతి దగ్గరకు వెళ్లి మోడీ మాట్లాడుతున్న సమయంలో వచ్చిన భద్రతా సిబ్బందిని దూరం వెళ్ళాలని మోడీ సూచించారు. అయితే, చూపులేని యువతితో మాట్లాడుతున్న సమయంలో ఎస్పీజీ కమాండర్ ఆమె దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాడు.. ఈ క్రమంలోనే ప్రధాని వారిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories