PM Modi: టెలికాం రంగంలో భారత్ పురోగతి సాధించింది

PM Modi: ఒకప్పుడు 2G కనెక్టివిటీతో సవాళ్లను ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాకు 5G నెట్‌వర్క్‌లను విజయవంతంగా విస్తరించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Arun Chilukuri
Published on: 8 Oct 2025 1:27 PM IST
PM Modi: టెలికాం రంగంలో భారత్ పురోగతి సాధించింది
X

PM Modi: ఒకప్పుడు 2G కనెక్టివిటీతో సవాళ్లను ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాకు 5G నెట్‌వర్క్‌లను విజయవంతంగా విస్తరించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా టెలికాం రంగంలో సాధించిన పురోగతిని మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు.

ఢిల్లీలోని ద్వారకలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో మోడీ ప్రసంగించారు. IMC ఈవెంట్‌లు ఇకపై కేవలం మొబైల్, టెలికాంలకే పరిమితం కాలేదు.. కొన్నేళ్లలో IMC ఈవెంట్ ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరమ్‌గా మారుతుందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story