WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్

WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్
x
Highlights

WHO: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందన్న WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

WHO: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందన్న WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రానున్న100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వైరస్ సోకుతుండటంతో ఆందోళన పెరుగుతోంది. అందుకే కోవిడ్ నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైనట్టే మహారాష్ట్రలోని 8 ప్రాంతాల్లో ప్రమాద సూచికలు కన్పిస్తున్నాయి. అందుకే ఇదొక హెచ్చరికగా భావించాలని ప్రధాని మోడీ సైతం సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండోనేషియా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో కరోనా కేసులు అధికమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories