Rajya Sabha: బీజేపీ రాజ్యసభ సభాపక్ష నేతగా పీయూష్ గోయల్

Piyush Goyal is Appointed As the leader of the Rajya Sabha
x

పీయూష్ గోయల్ (ఫైల్ ఫోటో)

Highlights

* గహ్లోత్ స్థానంలో పీయూష్‌కు స్థానం * ఇటీవల కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన గహ్లోత్

Rajya Sabha: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ రాజ్యసభలో సభాపక్షా నేతగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎగువ సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల థావర్ చంద్ గహ్లోత్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పదవీఖాళీగా ఉంది. దాంతో ఆ స్థానంలో పీయూష్‌ను రాజ్యసభ సభాపక్షా నేతగా నియమకం అయ్యారు. రీసెంట్‌గా త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందడంలో గోయల్ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రతిపక్షపార్టీ నేతలతో కూడా ఈయన మంచి సంబంధాలు కలిగి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories