ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్రిటన్ టెన్షన్‌

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్రిటన్ టెన్షన్‌
x
Highlights

* ఇటీవల యూకే నుంచి జిల్లాకు వచ్చిన ఐదుగురు వ్యక్తులు * ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకున్న మగ్గురు వ్యక్తులు * నిర్మల్ జిల్లాలో యూకే రిటర్న్స్‌ ఇద్దరు * శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌ పంపిన వైద్యాధికారులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త కరోనా స్ట్రెయిన్ భయం పుట్టుకుంది. ఇటీవల యూకే నుంచి ఆసిఫాబాద్ జిల్లాకు మగ్గురు వ్యక్తులు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. నిర్మల్ జిల్లాకు కూడా మరో ఇద్దరు లండన్ నుంచి వచ్చారు. వీరి నుంచి శాంపిల్స్ సేకరించిన స్థానిక అధికారులు.. హైదరాబాద్‌ కు పంపారు. సాయంత్రానికి టెస్ట్ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్త కరోనా స్ట్రెయిన్ భయం పుట్టుకుంది. ఇటీవల బ్రిటన్ ‌నుంచి నిర్మల్ జిల్లాకు ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిని ట్రేస్ చేసి.. ఇద్దరి నుంచి శాంపిల్స్ సేకరించారు. ప్రస్తుతం కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తోన్న సమయంలో.. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తులు తమ జిల్లాలో ఉండటంతో స్థానికులు టెన్షన్ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories