Hyderabad: హైదరాబాద్ లో నదుల పరిరక్షణపై జాతీయ సదస్సు

National Conference on Conservation of Rivers in Hyderabad | Telugu Online News
x

Hyderabad: హైదరాబాద్ లో నదుల పరిరక్షణపై జాతీయ సదస్సు

Highlights

Hyderabad: నదులపై అవగాహన ఉన్న 200 మందికి పైగా నిపులు సదస్సులో పాల్గొని చర్చిస్తున్నారు...

Hyderabad: హైదరాబాద్ లో నదుల పరిరక్షణపై జాతీయ స్థాయి సదస్సు జరుగుతోంది. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు సిక్కిం, అరుణాచల్ మినహా అన్ని రాష్ట్రాల ప్రతినిదులు హాజరయ్యారు. నదులపై అవగాహన ఉన్న 200 మందికి పైగా నిపులు సదస్సులో పాల్గొని చర్చిస్తున్నారు. నదుల కాలుష్యం.. నదుల పరిరక్షణపై పై వాటర్ మ్యాన్ ఆప్ ఇండియా రాజేంద్ర సింగ్ పర్యవేక్షణలో సదస్సు జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories