నేడు గాంధీనగర్‌ మహాత్మా మందిర్‌లో.. గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న మోడీ

Modi will Inaugurate the Gujarat Global Summit
x

నేడు గాంధీనగర్‌ మహాత్మా మందిర్‌లో.. గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న మోడీ

Highlights

PM Modi: హాజరుకానున్న 34 దేశాల కీలక నేతలు, ప్రతినిధులు

PM Modi: సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో రెండో రోజు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించునన్నారు. గాంధీనగర్‌ మహాత్మా మందిర్‌లో, గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్‌కు 34 దేశాల కీలక నేతలు, ప్రతినిధులు హజరుకానున్నారు. సమ్మిట్‌ను ప్రారంభించిన తర్వాత, ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈఓలతో మోడీ సమావేశమై, ఆపై గిఫ్ట్ సిటీకి వెళతారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రధాని మోడీ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో ప్రభావవంతమైన వ్యాపార నాయకులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ నేటి నుంచి ఎల్లుండి వరకు గాంధీనగర్‌లో జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories