ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముదిరిన ముసలం..?

MLAs Absent for Kejriwal Meeting
x

ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముదిరిన ముసలం..?

Highlights

Kejriwal: కేజ్రీవాల్‌ సమావేశానికి ఎమ్మెల్యేల డుమ్మా

Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం ముదిరింది. సీఎం కేజ్రీవాల్ సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలలో కేవలం 25 మంది మాత్రమే హాజరయ్యారు. అయితే తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతుందని ఆప్ ఆరోపిస్తుంది. అంతేకాదు.. ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ 20 కోట్ల రూపాయల ఆఫర్ చేసిందని ఆఫ్ ఆరోపిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories