Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలి

Minister Niranjan Reddy wants to Grow Other Crops Instead of Rice in Next Crop
x

యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలి (ఫైల్ ఫోటో)

Highlights

Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి

Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. రాజకీయాల కోసం బీజేపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు ఆయన. వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ రైతులకు క్షమాపణలు చెప్పినట్లు చెప్పారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.


Show Full Article
Print Article
Next Story
More Stories