Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలి
Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి
యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలి (ఫైల్ ఫోటో)
Niranjan Reddy: యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాజకీయాల కోసం బీజేపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు ఆయన. వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ రైతులకు క్షమాపణలు చెప్పినట్లు చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Next Story




