Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి...

Mini Bus Fell into Valley in Jammu Kashmir | National News
x

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి...

Highlights

Jammu Kashmir: *తాత్రి నుంచి దోద వెళ్తుండగా ఘటన *ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పీఎంఓ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories