Maoist Attack 2021: ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Maoist Attacked on Bolero Vehicle in Dantewada Forest Area Chhattisgarh | Maoist Attack News 2021
x

మావోయిస్టుల దాడిలో బొలేరో వాహనం ధ్వంసం (ఫైల్ ఫోటో)

Highlights

* నారాయణపూర్‌ నుంచి వస్తున్న బొలేరో వాహనం ధ్వంసం * 12 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Maoist Attack 2021 - Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడ గోతియా అటవీప్రాంతంలో ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో నారాయణపూర్‌ నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం ధ్వంసం కావడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు మలేవాహి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories