Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభం

Manipur Second Phase Elections Today 05 03 2022 | National News
x

Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభం

Highlights

Manipur Elections 2022: 22 అసెంబ్లీ స్థానాలకు 92 మంది అభ్యర్థులు పోటీ...

Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండో ఫేజ్‌లో 22 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మణిపూర్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories