Kharge: ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం

Mallikarjun Kharge  Comments on bjp
x

Kharge: ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం

Highlights

Kharge: ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో.. ఇండియా కూటమి బలంగా ఉంది

Kharge: పేదల తరపున ఇండియా కూటమి పోరాడుతందన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. రాజ్యాంగ రక్షణ కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి బలంగా ఉందన్న ఆయన.. మోడీని ఇంటికి పంపించేందుకు దేశ ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories