‌Rajasthan: రాజస్తాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Major Road Accident In Rajasthan
x

‌Rajasthan: రాజస్తాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Highlights

Rajasthan: చురు జిల్లా సదుల్‌పూర్‌లో ట్రక్కు-పికప్ వ్యాన్ ఢీ

Rajasthan: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చురు జిల్లా సదుల్‌పూర్‌లో పికప్ వ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories