Loksabha: లోక్‌సభలో మళ్లీ గందరగోళం.. సభలో విపక్షాల ఆందోళన

Loksabha Adjourned For Afternoon 2O Clock
x

Loksabha: లోక్‌సభలో మళ్లీ గందరగోళం.. సభలో విపక్షాల ఆందోళన

Highlights

Loksabha: స్పీకర్ ఛైర్‌‌పై పేపర్లు విసిరిన విపక్ష ఎంపీలు

Loksabha: లోక్‌సభలో మళ్లీ గందరగోళం ఏర్పడింది. సభ ప్రారంభం కావడంతోనే.. విపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. స్పీకర్ ఛైర్‌పై పేపర్లు విసిరారు. సభకు అంతరాయం కలగడంతో లోక్‌సభను 2 గంటలకు వాయిదా వేశారు ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories