సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోడీ కౌంటర్స్.. ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్..

Lal Topiwale are red Alert for Uttar Pradesh Says PM Modi
x

సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోడీ కౌంటర్స్.. ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్..

Highlights

Narendra Modi: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.

Narendra Modi: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. అన్ని పొలిటికల్ పార్టీలూ ఎన్నికలపై ఫోకస్ చేసిన వేళ అధికార బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఇవాళ యూపీలో పర్యటించిన ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ సభలో ప్రసంగిస్తూ సమాజ్‌వాదీ పార్టీపై కౌంటర్లు వేశారు. ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్ లాంటివన్నారు. సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులతో దోస్తీ చేస్తారని మోడీ ఫైర్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories