Delhi Liqour Scam: ఢిల్లీలో కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

Kavitha ED Investigation Going On In Delhi
x

Delhi Liqour Scam: ఢిల్లీలో కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

Highlights

Delhi Liqour Scam: రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణ

Delhi Liqour Scam: లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను రెండు గంటలుగా విచారణ చేస్తున్నారు అధికారులు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం కవితను ప్రశ్నిస్తోంది. రామచంద్ర పిళ్లై, సిసోడియా, బుచ్చిబాబుతో కలిపి కవితను ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న సౌత్‌ గ్రూప్‌ నెట్‌వర్క్‌పై కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్‌ గ్రూప్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు మద్యం పాలసీలో మార్పులు చేశారని సిసోడియాపై ఆరోపణలు రాగా.. ఆ పాలసీని ఎలాంటి సంప్రదింపులు లేకుండా తమకు అనుకూలంగా మార్చుకున్నారని కవితపై ఆరోపణలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories