Karnataka: కుంభమేళాకు వెళ్లివచ్చినవారు ఇళ్ళ నుంచి రావద్దు..

Karnataka govt Asks Kumbh Mela Returnees to Isolate themselves
x

Karnataka: కుంభమేళాకు వెళ్లివచ్చినవారు ఇళ్ళ నుంచి రావద్దు..

Highlights

Karnataka: హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది.

Karnataka: హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది. విధిగా కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరింది. కర్నాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె. సుధాకర్ ట్విటర్లో ఈ సూచన చేశారు. కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ అని నిర్ధారించుకున్న తర్వాతే భక్తులు తమ రోజూవారీ పనుల కోసం బయటికి రావాలని ఆరోగ్యమంత్రి ట్విటర్‌లో తెలిపారు. ఇదే విషయమై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories