కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదు; కుమారస్వామి

కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదు; కుమారస్వామి
x
Highlights

ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న యడియూరప్ప ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదని అన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మరియు జేడీఎస్ నేత కుమారస్వామి .. త్వరలోనే...

ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న యడియూరప్ప ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదని అన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మరియు జేడీఎస్ నేత కుమారస్వామి .. త్వరలోనే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని అయన వాఖ్యానించారు . అనర్హత వేటుకి గురైన 17 నియజకవర్గాల్లో తిరిగి ఉపఎన్నికలు జరుగుతాయని అందుకు జేడీఎస్ నేతలు సిద్దంగా ఉండాలని కోరారు . అయన మండ్యాలో జేడీఎస్ నిర్వహించిన ఓ సభలో ఈ వాఖ్యలు చేసారు .ఇటివల జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో 99 సీట్లు మాత్రమే సాధించి ఓడిపోయినా సంగతి తెలిసిందే. అనంతరం బీజేపి అధికారంలోకి వచ్చింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories