ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్

* నేడు అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ

Dhatripriya
Published on: 3 April 2023 11:34 AM IST
Janasena Chief Pawan Kalyan Visit To Delhi
X

ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు నేడు అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ కానున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story