Lok Sabha: ఆధార్, పాన్ అనుసంధానం చేయించకపోతే జరిమానా తప్పదు!

It is Mandatory to Link PAN with Aadhaar
x

Lok Sabha: ఆధార్, పాన్ అనుసంధానం చేయించకపోతే జరిమానా తప్పదు!

Highlights

Lok Sabha: మరో వారం రోజుల్లో ఆధార్, పాన్ అనుసంధానానికి తుది గడువు ముగిసిపోతుంది.

Lok Sabha: మరో వారం రోజుల్లో ఆధార్, పాన్ అనుసంధానానికి తుది గడువు ముగిసిపోతుంది. అప్పటిలోగా రెండింటిని అనుసంధానం చేయించకపోతే పాన్ చెల్లదు. అంతేకాకుండా రూ.1,000 వరకు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. లోక్‌సభ మంగళవారం ఆమోదించిన ఆర్థిక బిల్లులో ఈ నిబంధనలు చేర్చారు. కొందరు నిర్లక్ష్యంతో పాన్‌, ఆధార్‌ లింక్‌ చేయడంలేదు. మరికొందరు అక్రమార్జన చేసేవారు రెండు, మూడు పాన్‌ కార్డులు కూడా తీసకుని ఉంటారు. అటువంటి వారు కూడా ఆధార్‌ జత చేయడంలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అక్రమాలు అరికట్టడానికే ఆధార్‌, పాన్‌ నంబర్‌ లింక్‌ చేయాలనే నిబంధన తెచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories