దేశంలో కలవరం కలిగిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి

India Logs 761 Covid Cases, 12 Deaths in Last 24 Hours
x

దేశంలో కలవరం కలిగిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి

Highlights

Coronavirus: దేశంలో కరోనా వైరస్ మరోసారి కలవరం సృష్టిస్తోంది.

Coronavirus: దేశంలో కరోనా వైరస్ మరోసారి కలవరం సృష్టిస్తోంది. రోజుకు వందల మంది కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 12 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో 5 మంది మృతి చెందగా.. కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు యూపీలో ఒకరు మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 761 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల 334కు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories