Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక మలుపు

Delhi Liquor Scam: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు

Dhatripriya
Published on: 18 Feb 2023 11:23 AM IST
In Delhi Liquor Scam Turning Point
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక మలుపు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు మలుపులు తిరుగుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌ కేసులో విచారణకు హాజరుకావాలన్న నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ కోర్టు నిందితులకు బెయిల్ నిరాకరించింది.

Dhatripriya

Dhatripriya

Next Story