Earthquake: గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదు

Earthquake: గుజరాత్‌లో భూకంపం సంభవించింది. కచ్ జిల్లా భుజ్ సమీపంలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి.

Arun Chilukuri
Published on: 26 Dec 2025 11:57 AM IST
Earthquake: గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదు
X

Earthquake: గుజరాత్‌లో భూకంపం సంభవించింది. కచ్ జిల్లా భుజ్ సమీపంలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 తీవ్రతగా నమోదైందని NCS తెలిపింది. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ప్రకపంనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story