Tamil Nadu Elections 2021: క్యూలో నిల్చుని ఓటేసిన తెలంగాణ గవర్నర్‌

Governor Tamilisai Soundararajan Cast her Vote in Tamil Nadu Elections 2021
x

ఓటు వేయడానికి లైన్ లో నిలుచున్నా తెలంగాణ గవర్నర్ 

Highlights

Tamil Nadu Elections 2021: తమిళనాడులో జోరుగా సాగుతున్న పోలింగ్‌ * పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు

Tamil Nadu Elections 2021: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విరుకం బాకంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అటు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories