ఢిల్లీకి చేరుకున్న ఆర్మీ అధికారుల పార్థివదేహాలు

Gen Bipin Rawat and Other Bodies Arrives in Palam Airport Delhi
x

ఢిల్లీకి చేరుకున్న ఆర్మీ అధికారుల పార్థివదేహాలు

Highlights

Gen Bipin Rawat: ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టుకు ఆర్మీ అధికారుల పార్థివదేహాలు చేరుకున్నాయి.

Gen Bipin Rawat: ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టుకు ఆర్మీ అధికారుల పార్థివదేహాలు చేరుకున్నాయి. రాత్రి 8.30 గంటలకు ఆర్మీ అధికారులకు ప్రోటోకాల్‌ ప్రకారం శ్రద్ధాంజలి ఘటించనున్నారు. తొలుత రాత్రి 8.33 గంటలకు ఎయిర్‌ చీఫ్‌ చౌదురి నివాళి అర్పించనున్నారు. తర్వాత 8.36 గంటలకు నేవీ చీఫ్‌ హరికుమార్, 8.36 గంటలకు ఆర్మీ చీఫ్‌ నర్వాణి శ్రద్ధాంజలి ఘటిస్తారు. తర్వాత వరుసగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ప్రధాని మోడీ నివాళి, రాష్ట్రపతి కోవింద్‌ శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories