Central Election Commissioner: నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి

Former IAS officer Anoop Chandra Pandey appointed as Central Election Commissioner
x

అనూప్​ చంద్ర పాండే (ఫొటో ట్విట్టర్) 

Highlights

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్​గా మాజీ ఐఏఎస్​ అధికారి అనూప్​ చంద్ర పాండే బాధ్యతలు స్వీకరించారు.

Central Election Commissioner: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్​గా మాజీ ఐఏఎస్​ అధికారి అనూప్​ చంద్ర పాండే బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన.. గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో అనూప్‌ పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన సునీల్‌ అరోడా.. ఏప్రిల్‌ 12 న పదవీ విరమణ చేశారు. ఆనాటి నుంచి, ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక కమిషనర్​ పదవి ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈ స్థానాన్ని అనూప్‌ చంద్ర పాండేతో భర్తీ చేసింది కేంద్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories