జమ్మూకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. వీరమరణం పొందిన ఐదుగురు జవాన్లు

X
రాజౌరి సెక్టార్లో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు(ఫైల్ ఫోటో)
Highlights
*రాజౌరి సెక్టార్లో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు *ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం
Arun Chilukuri11 Oct 2021 9:33 AM GMT
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. రాజౌరి సెక్టార్లో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. జూనియర్ కమిషనర్ అధికారితో పాటు నలుగురు జవాన్లు దేశ రక్షణలో భాగంగా తమ ప్రాణాలను అర్పించారు. సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
Web TitleFive Soldiers Martyred in Terrorist Attack in Jammu & Kashmir
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో దారుణం
29 May 2022 12:09 PM GMTRussia: శక్తివంతమైన క్షిపణని ప్రయోగించిన రష్యా
29 May 2022 11:49 AM GMTNorth Korea: కరోనాను కంట్రోల్ చేసిన కిమ్
29 May 2022 11:21 AM GMTYV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో...
29 May 2022 10:59 AM GMTAxis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMT