Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

ED issues 8th Summons to Arvind Kejriwal
x

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

Highlights

Arvind Kejriwal: 8వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే ఏడుసార్లు నోటీసులు ఇవ్వగా.. కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. ఇప్పుడు 8వ సారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. మార్చి 4న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈసారైనా విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హాజరవుతారా..? లేదా..? అన్నది ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories