Enforcement Directorate: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వేగం పెంచారు.!

ED increased the speedin Delhi liquor scam case
x

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వేగం పెంచారు

Highlights

* అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌ చంద్రారెడ్డి, వినయ్‌బాబు అరెస్ట్‌

Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరో ఇద్దరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌ చంద్రారెడ్డి, వినయ్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దర్నీ ఢిల్లీలో 3 రోజుల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం శరత్‌చంద్రారెడ్డి, వినయ్‌బాబును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories