Kishan Reddy: సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 7 వరకు.. ప్రధాని మెమెంటోల ఈ-వేలం..

PM E-Auction Mementos upto October 7
x

 కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*మెమెంటోల ప్రదర్శనను పరిశీలించిన కిషన్‌ రెడ్డి *ఇప్పటివరకు 1,081 మెమెంటోల బిడ్లు వచ్చాయి- కిషన్‌ రెడ్డి

Kishan Reddy: దేశ సాంస్కృతికి, గౌరవానికి ప్రతీక గంగానది అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. గంగానది పరిశుభ్రత కోసం నమామి గంగా ప్రాజెక్టు చేపట్టినట్లు చెప్పారు ఆ‍యన. ప్రధాని మెమెంటోల ఈ-వేలంను ప్రదర్శించిన కిషన్‌ రెడ్డి ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటివరకు వేయి 81 మెమెంటోలకు బిడ్లు వచ్చాయన్నారు కిషన్‌ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories