ఫిబ్రవరి 21 నుంచి అయోధ్య రామాలయం నిర్మాణం : ధర్మ సంసద్

X
Highlights
ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా సందర్బంగా అయోధ్య రామాలయం నిర్మాణాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు ధర్మ...
Raj30 Jan 2019 2:39 PM GMT
ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా సందర్బంగా అయోధ్య రామాలయం నిర్మాణాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది. సాధు, సంతులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అయోధ్యకు సంబంధించి జడ్జీల కమిటీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
బీహార్లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్లో భారత్కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMT