ఫిబ్రవరి 21 నుంచి అయోధ్య రామాలయం నిర్మాణం : ధర్మ సంసద్

ఫిబ్రవరి 21 నుంచి అయోధ్య రామాలయం నిర్మాణం : ధర్మ సంసద్
x
Highlights

ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా సందర్బంగా అయోధ్య రామాలయం నిర్మాణాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది. సాధు, సంతులు సమావేశమై...

ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా సందర్బంగా అయోధ్య రామాలయం నిర్మాణాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది. సాధు, సంతులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అయోధ్యకు సంబంధించి జడ్జీల కమిటీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories