Delhi Metro: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Delhi Metro: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రప్రభుత్వం అమోదం తెలిపింది. ఐదో దశ విస్తరణకు 12 వేల 15 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 6:44 PM IST
Delhi Metro: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

Delhi Metro: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రప్రభుత్వం అమోదం తెలిపింది. ఐదో దశ విస్తరణకు 12 వేల 15 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. 16 కిలోమీటర్లలో, పది అండర్ గ్రౌండ్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లతో ఢిల్లీ మెట్రోను విస్తరించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు మెరుగైనా రవాణా సౌకర్యం కల్పించడం కోసం మెట్రోను విస్తరిసున్నామని తెలిపారు. మూడేళ్లలో పనులు పూర్తి చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నమన్నారు. దీంతో ఢిల్లీ మెట్రో విస్తరణ 4 వందల కిలోమీటర్లకు చెరనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story