Maoist Attack 2021: మావోయిస్టుల గురి తప్పింది -దంతేవాడ ఎస్పీ కశ్యప్

Dantewada SP Kashyap Responds on Maoists Attack in Chhattisgarh
x

మావోయిస్టుల ఎటాక్ పై స్పందించిన దంతెవాడ ఎస్పీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Maoist Attack 2021: పోలీసులు అనుకొని దాడికి పాల్పడ్డారు -కశ్యప్‌ * గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం -కశ్యప్‌

Maoist Attack 2021: ఛత్తీస్‌గఢ్‍లో మావోయిస్టులు ఐఈడీ పేల్చిన ఘటనపై దంతేవాడ ఎస్పీ కమలేషన్‌ కశ్యప్‌ స్పందించారు. మావోయిస్టుల గురి తప్పిందని, పోలీసులు అనుకొని పౌరులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చారని అన్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని మెరుగైన వైద్యం కోసం గీధం ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. ఐఈడీ గురి తప్పడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని చెప్పారు కశ్యప్.

Show Full Article
Print Article
Next Story
More Stories