Priyanka Gandhi: యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సంచలన నిర్ణయం

Congress will Give 40 Percent Tickets to Women Candidates in UP Assembly Polls
x

Priyanka Gandhi: యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సంచలన నిర్ణయం

Highlights

Priyanka Gandhi: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.

Priyanka Gandhi: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. 403 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో 160 సీట్లను మహిళలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ స్థానం నుంచి పోటీ చేస్తా అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ప్రియాంక. అమేథి, రాయ్‌బరేలీ స్థానాల్లో ఏ స్థానం నుంచి బరిలో దిగుతారని ప్రశ్నించగా ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories