అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
x

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Highlights

*రైతులతో చర్చలకు కేంద్రం ఎప్పుడూ సిద్ధమే: ప్రధాని మోడీ *ఏడాదిన్నరపాటు సాగు చట్టాల అమలు నిలిపివేతకు సిద్దంగా ఉన్నాం *రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తాం: ప్రధాని మోడీ

అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరపాటు సాగు చట్టాల అమలు నిలిపివేతకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మరోసారి ప్రకటించారు. రైతులకు కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుందన్న ప్రధాని.. మరోసారి రైతులతో చర్చించడానికి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తామన్న మోడీ.. రానున్న బడ్జెట్‌లో రైతులకు వరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories