రైతులతో మాట్లాడటానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది- మోడీ

రైతులతో మాట్లాడటానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది- మోడీ
x

రైతులతో మాట్లాడటానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది- మోడీ

Highlights

*నూతన సాగుచట్టాలపై మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధం *అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నోట చర్చల ప్రస్తావన *ఏడాదిన్నర పాటు సాగుచట్టాల రద్దుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం-మోడీ

రైతు సంఘాల నాయకులకు కేంద్రం మరోసారి తీపు కబురు చెప్పింది. కొత్త సాగు చట్టాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరోసారి చెప్పాలంటూ ఆఫర్‌ ఇచ్చింది. అఖిలపక్ష సమావేశంలో మరోసారి చర్చలపై మాట్లాడిన మోదీ.. రైతులతో మాట్లాడటానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. దీంతో మరోసారి రైతులు తమ అభ్యంతరాలు చెప్పాలంటూ కేంద్రం ఆఫర్‌ ఇచ్చింది. ఇక ఏడాదిన్నర పాటు సాగు చట్టాల రద్దుకు ఇప్పటికీ కేంద్రం సిద్ధంగానే ఉన్నట్లు వెల్లడించారు నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories