DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు.. !

Central Government Employees To Get 4 Percent Da Hike Union Cabinet Clears
x

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు.. ?

Highlights

DA Hike: 6 రబీ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

DA Hike: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. డీఏ42 శాతం నుంచి 46 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు . రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించినట్లు ఆయన తెలిపారు. 6 రబీ పంటలకు మద్దతు ధర పెంచింది. పెన్షనర్లకు 4 శాతం డియర్నెస్ రిలీఫ్ ప్రకటించింది. జూలై 1 నుంచి వర్తిస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories