Union Cabinet: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు
Union Cabinet: ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించాలని ఆదేశం
Union Cabinet: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు
Union Cabinet: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వరంగల్లోని సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీని 889 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల కోసం కృష్ణా ట్రైబ్యునల్ను ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Next Story




