యూపీలో విషాదం.. గంగానదిలో పడవ బోల్తా..!

Boat Tragedy In Uttar Pradesh
x

యూపీలో విషాదం.. గంగానదిలో పడవ బోల్తా..! 

Highlights

Boat Accident: ప్రమాదంలో ఏడుగురు మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

Boat Accident: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్‌ దగ్గర గంగానదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories