కర్ణాటక మంగళూరులో పడవ ప్రమాదం

Boat Accident in Mangalore Karnataka
x

కర్ణాటక మంగళూరులో పడవ ప్రమాదం

Highlights

Karnataka: పనంబూర్‌ సమీపంలో మునిగిన పడవ

Karnataka: కర్ణాటకలోని మంగళూరు సమీపంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పనంబూర్‌ తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన పడవ ప్రమాద వశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ముందుగానే అప్రమత్తమైన 11మంది జాలర్లు ప్రాణాలతో బయటపడ్డారు. పడవ పూర్తిగా మునిగిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories