Dr K Laxman: బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే పరిగణిస్తున్నాయి

X
తెలుగు రాష్ట్రాలలో బీసీల మద్దతుతో అధికారంలోకి వస్తాం (ఫోటో: ది హన్స్ ఇండియా )
Highlights
మోదీ అధికారంలోకి వచ్చాకా బీసీ అబివృద్దికి పెద్దపీట
Arun Chilukuri30 Nov 2021 1:00 PM GMT
Dr K Laxman: తెలుగు రాష్ట్రాలలో బీసీల మద్దతు కూడగట్టుకొని బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీలను అధికారంలో ఉన్న పార్టీలు వంచిస్తున్నాయని. బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే పరిగణిస్తున్నారని మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ అబివృద్దికి పెద్దపీట వేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.
Web TitleBJP OBC National President Dr Laxman Says BJP will come to Power by the Support of BC's in the Telugu States
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Russia: శక్తివంతమైన క్షిపణని ప్రయోగించిన రష్యా
29 May 2022 11:49 AM GMTNorth Korea: కరోనాను కంట్రోల్ చేసిన కిమ్
29 May 2022 11:21 AM GMTYV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో...
29 May 2022 10:59 AM GMTAxis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMTSeediri Appalaraju: టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
29 May 2022 10:00 AM GMT