బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలోకి తెలుగు మహిళలు

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలోకి తెలుగు మహిళలు
x
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా 13 మంది , 13 మంది జాతీయ కార్యదర్శులు, 23 మంది జాతీయ అధికార...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా 13 మంది , 13 మంది జాతీయ కార్యదర్శులు, 23 మంది జాతీయ అధికార ప్రతినిధులు, ఎనిమిది మందికి ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు.

జాతీయ ఉపాధ్యక్షులు వీరే...

డాక్టర్ రమణ్ సింగ్, ఎమ్మెల్యే (ఛత్తీస్‌గఢ్), శ్రీమతి వసుంధరా రాజే సింధియా, ఎమ్మెల్యే (రాజస్థాన్), రాధా మోహన్ సింగ్, ఎంపీ (బీహార్), బైజంయత్ జే పాండే (ఒడిశా), రుఘబర్ దాస్ (జార్ఖాండ్), ముకుల్ రాయ్ (పశ్చిమ బెంగాల్), రేఖావర్మ, ఎంపీ (ఉత్తరప్రదేశ్), అన్నపూర్ణా దేవి, ఎంపీ (జార్ఖాండ్), డాక్టర్ భఆరత్ బెన్ షియాల్, ఎంపీ (గుజరాత్), డీకే అరుణ (తెలంగాణ), ఎం.చుబావో (నాగాలాండ్), అబ్దుల్లా కుట్టి (కేరళ).

జాతీయ ప్రధాన కార్యదర్శులు

భూపిందర్ యాదవ్, ఎంపీ (రాజస్థాన్), అరుణ్ సింగ్, ఎంపీ (ఉత్తరప్రదేశ్), కైలాష్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్), దుష్యంత్ కుమార్ గౌతమ్, ఎంపీ (ఢిల్లీ), డి.పురందరేశ్వరి (ఆంధ్రప్రదేశ్), సీటీ రవి, ఎమ్మెల్యే (కర్ణాటక), తరుణ్ చుక్ (పంజాబ్), దిలీప్ సైకియా, ఎంపీ (అసోం).

జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)

బీఎల్.సంతోష్ (ఢిల్లీ)

జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు

వి.సతీష్ (ముంబై), సౌదాన్ సింగ్ (రాజ్‌పూర్), శివప్రకాష్ (లక్నో)

జాతీయ కార్యదర్శులు

శ్రీ వినోద్ తావడే (మహారాష్ట్ర)



Show Full Article
Print Article
Next Story
More Stories