Electric Buses In Delhi: ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభం

Arvind Kejriwal to Flag off Delhis First DTC Electric Bus Today
x

 ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభం 

Highlights

Electric Buses In Delhi: ఈ-బస్సులను ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్

Electric Buses In Delhi: ఢిల్లీ నగరంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. బస్సులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభింవచారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇది కాలుష్యాన్ని నియంత్రించడానకి ఒక ప్రభావంతమైన చర్య అని అన్నారు. ఏప్రిల్ వరకు 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభవుతాయని చెప్పారు. ఢిల్లీలో మొత్తం 2వేల బస్సులు ప్రారంభించడమే లక్ష్యమని తెలిపారు. ఈ బస్సు కనిష్టంగా 120 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎక్కడికక్కడ ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నామని ఢిల్లీ సీఎం వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories