Army Day: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మువ్వన్నెల జెండా కనువిందు

Army Day: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మువ్వన్నెల జెండా కనువిందు
x

Army Day: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మువ్వన్నెల జెండా కనువిందు

Highlights

Army Day: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మువ్వన్నెల జెండా కనువిందు చేసింది.

Army Day: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మువ్వన్నెల జెండా కనువిందు చేసింది. సైనిక దినోత్సవం నేపథ్యంలో అతిపెద్ద జాతీయ పతాకాన్ని జైసల్వేర్ లోంగేవాలాలో ప్రదర్శించారు. 225 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పుతో ఉన్న జాతీయ పతాకం అలరిస్తోంది. 1971లో భారత్ పాకిస్తాన్ ల మధ్య జరిగిన చారిత్రక పోరాటానికి లోంగేవాలా వేదికగా మారింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ జాతీయ పతాకాన్ని తయారు చేయించి సైనిక దళాలకు అందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories